Skip Navigation Links
New User  |  Forgot Password  
విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగాల పంట!
* ఏప్రిల్‌లోగా 8539 పోస్టుల భర్తీ
* పారదర్శకంగా నియామకాలు
* దళారుల్ని నమ్మి మోసపోవద్దు
*అభ్యర్థులకు విద్యుత్ శాఖ అధికారుల విజ్ఞప్తి

హైదరాబాద్: నిరుద్యోగులకు ఉద్యోగాల పంట పండనుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థల్లో 8,539 పోస్టుల భర్తీకి ప్రక్రియ మొదలైంది. వచ్చే ఏప్రిల్ ఆఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థలను ఆదేశించింది. ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, సీపీడీసీఎల్, ఎన్‌పీసీడీఎల్, ఎస్‌పీడీసీఎల్, ఈపీడీసీఎల్ పరిధిలో 6263 పోస్టుల భర్తీకి గత ఏడాది డిసెంబరులోనే ప్రభుత్వం అనుమతించింది.
  More-->>
   
ప్రభుత్వ ఉద్యోగాలు
ప్రవేశాలు
ప్రైవేటు ఉద్యోగాలు
ఫెలోషిప్ లు-స్కాలర్ షిప్ లు
ఫ్రెషర్స్
వాక్-ఇన్ లు