ప్రపంచమంతా కొవిడ్ పరిస్థితి నుంచి కోలుకుంటోంది. టీకా కూడా అందుబాటులోకి వచ్చేసింది. విదేశీ విద్యాలయాలు ఫాల్ ప్రవేశాలను ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం గ్లోబల్ ఎడ్యుకేషన్ యువత జీవితాలను మార్చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలమంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి తరలి వెళుతున్నారు. వీరిని ఆకర్షించేందుకు విదేశాల్లోని విశ్వవిద్యాలయాలూ పోటాపోటీగా కొత్త కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నాయి.
నీట్ ముగిసింది. ఆశించిన సీటు రాలేదు. ఇక ఎంబీబీఎస్ చేసి డాక్టర్ కావాలనే కల అలాగే మిగిలిపోవాలా? అంత నిరాశ అవసరం లేదంటున్నారు నిపుణులు. నీట్ లో అర్హత సాధించి, కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కాస్త ఖర్చు పెట్టుకోగలిగితే కలను సాకారం చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతానికి అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు ఆన్ లైన్ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. కరోనా పరిస్థితులు చక్కబడగానే ఆయా సంస్థలకు వెళ్లి కోర్సును కొనసాగించవచ్చు.
కుదిరితే యూఎస్ లేదంటే యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా... ఏ దేశమైనా ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత ప్రమాణాలు...
మంచి ప్రతిభ ఉండి, ఆర్థిక వనరులు లేని విద్యార్థులకు సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ (యూఎన్ఎస్డబ్ల్యూ) స్కాలర్షిప్ అవకాశాన్ని కల్పిస్తోంది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుబాటులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి.