ఉత్తర భారతంలో వేగంగా కరుగుతున్న మంచు తాకిడికి హిమానీ నదాలు పొంగిపొర్లి భీభత్సం సృష్టించిన పరిస్థితి
భారత్, పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుతున్న తరుణంలో
పెరుగుతున్న గ్యాస్, పెట్రో ధరలు, నిరుద్యోగం ఈసారి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ప్రధాన ఆయుధాలు కానున్నాయి.
కేంద్ర ప్రభుత్వం సెస్సు విధింపు ద్వారా ఆదాయం సమకూర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
వ్యవసాయోత్పత్తులకు న్యాయమైన గిట్టుబాటు ధరలు లభించేలా చూడటానికి అఖిల భారత కిసాన్ సభ ఒక నమూనా బిల్లును ప్రతిపాదించింది.
ఉత్తర భారతదేశంలోని నదులను దక్షిణాది నదులతో అనుసంధానించాలనే ఆలోచనకు ఇప్పుడు- మునుపెన్నడూ లేనంత ప్రాధాన్యం ఉంది. భారత్లో ఏటికేడు నీటి ఎద్దడి పెరుగుతోంది. వేసవికాలాల్లో కరవు పరిస్థితులు మరింతగా విజృంభిస్తున్నాయి.