సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగం సాధించుకోవాలనే కల చాలామందికి ఉంటుంది. కానీ ఎలా సంపాదించుకోవాలి? ఎలాంటి స్కిల్స్ పెంపొందించుకోవాలి? ఎవరు నేర్పిస్తారు? అనే సందేహాలు వెంటాడుతుంటాయి.
చదువులన్నీ ఆన్లైన్ మయమయ్యాయి. ప్రైమరీ స్కూలు నుంచి పీజీ వరకు ఎలక్ట్రానిక్ తెరలపై విద్యాభ్యాసం కొనసాగుతోంది.
ఉద్యోగాలపరంగా మార్కెట్లో ఎంతో డిమాండ్.. ప్రామాణిక అధ్యయనాలు పదేపదే చెప్తున్నాయి. అందుకే బీఎస్సీలో గణితం, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ సబ్జెక్టులతో కూడిన కోర్సునూ
ఆంధ్రప్రదేశ్లోని దాదాపు ఐదు లక్షల డిగ్రీ సీట్లలో తొలిసారిగా ఆన్లైన్ ప్రవేశాలు మొదలయ్యాయి. ఆర్ట్స్, సైన్స్, సోషల్సైన్స్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషల్ వర్క్ మొదలైన
ఓయూలో 2020 సంవత్సరంలో 28 మంది పదవీ విరమణ పొందారు. 2021లో మరో 20 మంది, 2022లో 20 మంది పదవీ విరమణ పొందనున్నారు. మరో మూడేళ్లలో ఓయూ, కేయూలోనే కనీసం 150 మంది వరకు ఉద్యోగ విరమణ పొందుతారని సమాచారం.
2020 ముగిసి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేశాం. ఈ ఏడాది తీసుకొచ్చిన చెడు ప్రభావమంతా పోయి కొత్త అవకాశాలు తలుపు తట్టాలని నిరుద్యోగులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
పియర్సన్ వీయూఈ కంప్యూటర్ ప్రామాణిక పరీక్షల పరంగా అంతర్జాతీయంగా పేరున్న సంస్థ. ఈ సంస్థ మనదేశంలో మొదటిసారిగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఈ ‘పియర్సన్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్’ స్కోరుతో దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే వీలు కలుగుతుంది.
మెరుగైన స్కోరు కోసం గణితం, ఆంగ్లం సబ్జెక్టులపై పట్టు అవసరమంటున్నారు కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) -2020 టాపర్లు.
అవసరాలే ఆవిష్కరణలకు నాంది పలుకుతాయి. అదే పంథాలో ఆలోచించిన ఈ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు పడుతున్న కష్టాలను గుర్తించి మెదడుకు పదునుపెట్టారు. వినూత్నంగా యోచించి సమస్యలకు సులభ సాధ్యమైన పరిష్కారాలు చూపారు.
ఒక ఆలోచన.. కాస్త ఓపిక.. వారిలో సామాజిక బాధ్యతను మేల్కొలిపాయి.. పదిమందికి మేలు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా నిలబెట్టాయి.. వ్యాపారం అంటే తాము లాభపడటమే కాదు.. సమాజంలోని పేద, మధ్యతరగతి వర్గాలూ ఆర్థికంగా ఎదగాలని భావించారు.
‘కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాల’నే లక్ష్యం పెట్టుకున్నవారు ఆ లక్ష్యం సాధించే మార్గంలో ముందుకు సాగాలి!
పీజీ విద్యార్థి ఎలా ఉంటాడు? క్లాసురూంలో పాఠాలు వింటాడు. ప్రాజెక్ట్ వర్క్లో తలమునకలవుతాడు. విజయనగరం జిల్లా గరివిడి కుర్రాడు ఆలమూరు కృష్ణచైతన్య అంతకు మించి!
ఇంటర్నెట్ డెస్క్: కొద్దిరోజుల క్రితం గూగుల్ క్లౌడ్ స్టోరేజ్కు సంబంధించిన విదివిధానాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 జూన్ 1 తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపింది.
ఉన్నత విద్య, ఉద్యోగం- రెండింటికీ బ్యాచిలర్ డిగ్రీ అర్హత సరిపోతుంది. డిగ్రీ తర్వాత ఉన్న దారులన్నీ తెలుసుకుని అందులో తమకు నప్పేవేమిటో గుర్తించడం ప్రధానం.
దేశంలో అన్ని రంగాల ఉద్యోగాలపై కరోనా వైరస్ ప్రభావం పడినప్పటికీ.. ఐటీ రంగంలో ఉద్యోగాలకు గిరాకీ తగ్గలేదని ఒక నివేదిక పేర్కొంది.
వారి వయసు 25 నుంచి 30 ఏళ్లు... పేద, మధ్యతరగతి కుటుంబాల వారు. ఉన్నత చదువులు చదివారు. వినూత్న ఆలోచనలే వారి పెట్టుబడి.
మీకు ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉందా.. అయితే వయసుతో సంబంధం లేకుండా సీమ్యాట్ ప్రవేశ పరీక్ష రాసి... మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్ లలో మేనేజ్మెంట్ కోర్సుల ప్రవేశాలకు 2021 విద్యాసంవత్సరానికి ప్రకటన వెలువడింది.
బ్యాంకుల్లో వినియోగదారుడికి అందించే సేవలను సులభతరం చేయడంతోపాటు, లావాదేవీలను సౌకర్యవంతం చేయడం స్పెషలిస్ట్ కేడర్ ఉద్యోగుల విధి.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని, నవరత్న సంస్థల్లో ఒకటైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఘజియాబాద్ యూనిట్లో సేవల నిమిత్తం 137 ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.
ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే మార్కెట్లో అది దొరికే దుకాణానికి వెళ్లడం.. ఒకప్పటి పరిస్థితి.
ప్రపంచంలో మేటి బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ఖ్యాతి గడించింది.
దేశ సముద్ర జలాల్లో గస్తీ, ఇతర దేశాల నుంచి వస్తువులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, చొరబాట్లు వంటి కార్యకలాపాలను అడ్డుకోవడంలో ఇండియన్ కోస్ట్ గార్డుల(ఐసీజీ)ది కీలకపాత్ర.
ఇంటి రుణం అనగానే వెంటనే గుర్తొచ్చే సంస్థ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్). దేశంలోని అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల్లో ఒకటి. జీవిత బీమా సంస్థ - ఎల్ఐసీ(లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కి అనుబంధ సంస్థ ఇది.
కళాశాలలో, తర్వాత కెరియర్లో... మొత్తంగా జీవితంలో అద్భుతంగా ఎదగాలంటే.. కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితమైపోతే సరిపోదు.
తీవ్రవాదం, వీఐపీలకు భద్రతపరమైన అంశాలు, నక్సల్స్ కదలికలు, మాదక ద్రవ్యాల సరఫరా తదితర కార్యకలాపాల గురించి ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) ముందే హెచ్చరించినట్లు తరచూ వార్తలు వస్తుంటాయి.
మంచి జీతభత్యాలు, సమాజంలో గౌరవం తదితరాల వల్ల రక్షణ రంగంలో ఉద్యోగాల పట్ల యువతలో తరగని ఆకర్షణ ఉంది. మంచి మార్కులు పొంది ఉన్న అభ్యర్థులకు ఇప్పుడు నేరుగా భారత నౌకాదళంలోకి ప్రవేశించే అద్భుత అవకాశం వచ్చింది.
దేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన అణుపరిశోధన సంస్థ బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్(బార్క్). ఇది ముంబైకి సమీపంలోని ట్రాంబే అనే ప్రాంతంలో ఉంది. అణు శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేయడానికి కావలసిన అధునాతన పరికరాలు, వ్యవస్థ ఇందులో ఉంది.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్) సైంటిస్ట్-బి, సైంటిఫిక్ అసిస్టెంట్-ఎ కేటగిరీల్లో మొత్తం 49 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సీఎంఏ ఫైనల్ పరీక్షలు త్వరలోనే జరగబోతున్నాయి. ఈ తరుణంలో అభ్యర్థులు ఏ సబ్జెక్టుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మెలకువలు పాటించాలి..?
నేటి పోటీ ప్రపంచంలో ఎదగాలంటే ఒక్క మాతృభాష సరిపోదు. అవసరాలకు అనుగుణంగా ఇతర ప్రాంతీయ భాషలు, విదేశీ భాషలను నేర్చుకోవాలి. అమ్మో.. మన భాషే సరిగా రాదు. ఇంకా ఇతర భాషలా.. అంటూ చాలామంది కొత్త లాంగ్వేజీలను తెలుసుకోడానికి వెనకాడుతుంటారు.
ఉత్సాహవంతులైన గ్రాడ్యుయేట్ల కోసం భారతీయ తీరదళం ఎదురుచూస్తోంది. పురుషుల నుంచి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. తెలుగు రాష్ట్రాల్లో కొలువుల నియామకాలపై అధికారికంగా వచ్చిన వార్తలతో వీరిలో ఆశాజనకమైన ఉత్సాహ వాతావరణం కనిపిస్తోంది.
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ విప్రో బీఈ/ బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఆఖరు సంవత్సరం చదువుతోన్న విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది.
నూతన తరహా కొలువులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో బ్యాంకింగ్, ఆర్థిక, బీమా, ఐటీ ఆధారిత సేవలు, ఇంటర్నెట్-వ్యాపార రంగాల్లో ఉద్యోగ నియామకాల విషయంలో
కట్టంకులతూర్లోని ఎస్ఆర్ఎమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఎస్ఆర్ఎమ్ఐఎస్టీ), పరిశోధనా అంశాల కోసం ఆథర్కేఫ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ముంబై విశ్వవిద్యాలయంతో కలిసి స్థానిక ఉన్నతవిద్య కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు భారతదేశపు అతిపెద్ద ఆన్లైన్ ఉన్నత విద్యాసంస్థ అప్గ్రాడ్ ప్రకటించింది. తద్వారా ఈ సంస్థ తన ఉనికిని మరింత బలోపేతం చేయనుంది.
యువత ఉద్యోగార్థులుగా కాకుండా.. ఉద్యోగాలను సృష్టించే వారిగా మారాల్సిన అవసరం ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో 65 శాతం మంది యువత ఉన్నారనీ, ప్రతిభావంతులైన యువత శక్తిసామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
టాటా ఇన్స్టిట్యూట్ఆఫ్ఫండమెంటల్రిసెర్చ్ (టీఐఎఫ్ఆర్) భారతదేశంలో ప్రధాన ఆధునిక పరిశోధనా సంస్థ. ఇది ప్రపంచస్థాయి సౌకర్యాలతో కూడిన పరిశోధనలకు కేంద్ర బిందువు. ఔత్సాహిక విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తమ పరిశోధనలను ప్రారంభించడానికి చక్కటి వేదిక.
సోషల్ వర్క్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్... తదితర కోర్సులకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) దేశంలోనే అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందింది. వైవిధ్య కోర్సులను విస్తృత స్పెషలైజేషన్లతో అందించడం దీని ప్రత్యేకత.
ఇటలీకి చెందిన రచయిత అల్ఫ్రెడో కొవెలి భారతీయ బాలల కోసం రచించిన “వాహనమాస్టర్క్లాస్” పుస్తకం దేశీయమార్కెట్లోకి విడుదలైంది. ముఖ్యంగా ఎనిమిది నుంచి 12 సంవత్సరాల లోపు వారే లక్ష్యంగా రాసిన ఈ పుస్తకాన్ని స్కాలస్టిక్ ఇండియా ప్రచురించింది.
లండన్: మహారాష్ట్రకు చెందిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రంజిత్ సిన్హ్ దిసాలేను ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ టీచర్ ప్రైజ్-2020’ వరించింది! దీని కింద ఆయన రూ.7.38 కోట్ల (1 మిలియన్ అమెరికన్ డాలర్ల) నగదు బహుమతి అందుకోనున్నారు.
ఏర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.
ఆసక్తి ఉంటే చాలు.. విద్యార్హతలతో సంబంధం లేకుండా ఆన్లైన్లో ఉచితంగా వీడియో పాఠాలు వింటూ నేర్చుకోవచ్చు.
కొవిడ్-19 కారణంగా ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల్లో జాప్యం జరిగి, తరగతులూ ఆలస్యంగా మొదలవుతున్నాయి. ఇంటర్మీడియట్ నుంచి ఇంజినీరింగ్ కాలేజీలో ప్రవేశాన్ని అపరిపక్వ దశ నుంచి పరిణత దశలో ప్రయాణానికి మొదటి అడుగుగా చెప్పుకోవచ్చు...
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులను ఆదుకోడానికి భారత జీవిత బీమా సంస్థ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - ఎల్ఐసీ) ఏటా ఉపకారవేతనాలను అందిస్తోంది.
ఉద్యోగసాధనను సులభతరం చేసే నైపుణ్యాల్లో కోడింగ్ ఒకటి. దీనిపై ఆసక్తి ఉన్నవారికి సుప్రసిద్ధ సంస్థ గూగుల్ ఆహ్వానం పలుకుతోంది. 2021కి సంబంధించి ‘గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ (జీఎస్ఓసీ)’ ప్రోగ్రాం ప్రకటన విడుదల అయింది.
డిగ్రీ అర్హతతో ఉన్న ముఖ్యమైన ఉద్యోగ పరీక్షల్లో ఏర్ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏఎఫ్ క్యాట్) ఒకటి.
సర్కారీ కొలువంటే అందరికీ ఆకర్షణే! సాటిలేని ఉద్యోగ భద్రత, ఆరోగ్యపరంగా, ఇతరత్రా చక్కని సదుపాయాలు, సమాజంలో హోదా.. ఇవన్నీ సొంతమవుతాయి. అయితే దాన్ని సాధించటం అంత సులువేమీ కాదు.
మీరు బాలికలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? ప్రస్తుతం పీజీ ప్రథమ సంవత్సరం కోర్సు చదువుతున్నారా? అయితే మీ కోసమే ఇందిరాగాంధీ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్లు సిద్ధంగా ఉన్నాయి.
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఉపకార వేతనాలు అందిస్తోంది.
పదోతరగతి విద్యార్హతతో నావిక్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రకటన విడుదలచేసింది. ఎంపికైనవారిని డొమెస్టిక్ బ్రాంచ్ కుక్, స్టివార్డ్ హోదాల్లో తీసుకుంటారు.
మేనేజ్మెంట్ విద్యపై ఆసక్తి ఉన్నవారు ఎంచుకోగల ప్రముఖ సంస్థల్లో ఐఐఎఫ్టీ ఒకటి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి గమ్యం. దీనిలో ప్రవేశానికి ఇటీవలే ప్రకటన విడుదలైంది.
తరగని ఉత్సాహం, సరికొత్త ఆలోచనలూ ఉన్న యువతకు ఆహ్వానం పలుకుతోంది.. నైస్ (ఎన్ఎండీసీ ఇన్నొవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్) ప్రోగ్రాం. ఎన్ఎండీసీ లిమిటెడ్, ఐఐటీ హైదరాబాద్లోని స్టార్టప్ సపోర్ట్ సిస్టమ్..
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) 1059 ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి 4 ప్రకటనలు వెలువరించింది.
ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నవారందరికీ రాతపరీక్ష, ఇంటర్వ్యూలకు పిలుపు రాకపోవడం మామూలే. ఉత్తమమైన, మెరుగైన అర్హతలూ, నైపుణ్యాలూ ఉన్నవారికే సంస్థలు ప్రాధాన్యం ఇస్తుంటాయి.
దివ్యాంగులు.. శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి దృఢంగా జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్షిప్లను ప్రత్యేకంగా అందిస్తోంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్), న్యూదిల్లీ 80 అసిసెంట్స్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఏదైనా డిగ్రీ పూర్తిచేసుకున్నవారు వీటికి పోటీపడవచ్చు.
ఉద్యోగ పరిస్థితులు నెమ్మదిగా చక్కబడుతున్నాయి. నియామకాలు నెమ్మదిగా ప్రారంభమయ్యాయి. నియామకాల ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది శుభవార్తే. పైగా ఈసారి తాజాగా చదువు పూర్తిచేసుకున్నవారితోపాటు, ఉద్యోగాలను కోల్పోయినవారూ పోటీలో ఉన్నారు.
ఆచరణయోగ్యమైన ప్రణాళికే గేట్/ ఈఎస్ఈ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించి పెట్టడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంజినీరింగ్ పీజీ, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష ‘గేట్’.
భారత త్రివిధ దళాల్లో చేరి దేశ సేవలో భాగస్వాములు కావాలనుందా? చిన్న వయసులోనే రక్షణ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారా? జీవితంలో సవాళ్లను స్వీకరించాలని ఉందా?
కేంద్ర అణుశక్తి సంస్థకు చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) 206 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు జవహర్ నవోదయలు వరంగా చెప్పుకోవచ్చు. ఎంపికైతే చాలు- ప్లస్ 2 (ఇంటర్) వరకు చదువు, వసతి, భోజనం అంతా ఉచితమే. బోధనలో ఉన్నత ప్రమాణాలు అనుసరించడం ఈ విద్యాలయాల ప్రత్యేకత.
ఇంజినీరింగ్ కోర్సుల్లో కెమికల్ ఇంజినీరింగ్ సమకాలీన పురోగతీ, విశిష్టతా ఉన్న బ్రాంచి. దీన్ని డిగ్రీ, పీజీ స్థాయిలో చదివినవారికి ఉపాధి అవకాశాలూ మెరుగ్గా ఉంటాయి.
విఖ్యాత విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరు 85 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు.
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) 56 ఇంజినీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివినవారికి
ఎందరో ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు అవరోధమవుతున్నాయి.
బాలికల చదువులకు ఆర్థిక సమస్యలే అవరోధం. అందులోనూ మైనారిటీ వర్గాలకు చెందినవారి విషయంలో
ప్రతిభకు పేదరికమే పెద్ద సమస్య. అందులోనూ ఆడపిల్లలైతే చదువులు అర్ధాంతరంగా ఆపేయాల్సిందే.
దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో సుమారు 8000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్; ఇంటర్వూలో భాగంగా టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్లు.. ఉద్యోగ ప్రక్రియలో కనిపించే దశలు.
మీరు బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతోన్న విద్యార్థులా? అయితే మీకోసమే విఖ్యాత సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.
ఉత్తమ విద్యాసంస్థల్లో మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి ఎన్నో పరీక్షలు ఉన్నాయి. ఐఐఎంల్లోకి క్యాట్ మాదిరిగానే జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎక్స్ఎల్ఆర్ఐ), జంషెడ్పూర్తో పాటు వివిధ అనుబంధ సంస్థల్లో ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఎక్స్ఏటీ) ఏటా నిర్వహిస్తున్నారు.
సురేష్ చాలా తెలివైన విద్యార్థి. పది నుంచి పీజీ వరకు మంచి మార్కుల పర్సంటేజీ ఉంది. నరేష్ సగటు విద్యార్థి. ఒక రోజు ఇద్దరూ కలిసి కార్పొరేట్ సంస్థ నియామక పరీక్ష రాశారు. అందులో అర్హత సాధించారు. తర్వాత దశ అయిన బృంద చర్చ, ముఖాముఖిలో పాల్గొన్నారు. కానీ తుది ఫలితాల్లో నరేష్ చేతికి ఆఫర్ లెటర్ అందింది. సురేష్కు అవకాశం దక్కలేదు. ఎందుకిలా జరిగింది?
నిశి అమావాస్య గడిచాక నిండు వెన్నెల పున్నమి వస్తుంది. చిమ్మచీకటి రాత్రి తరువాత వెలుగురేకల సూర్యోదయమౌతుంది. నైరాశ్యం వీడితే కోటి ఉషస్సుల అవకాశాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి! ప్రతి సంక్షోభాన్నీ సదవకాశంగా మలచుకోవాలంటారు. ఇప్పుటి ఈ కొవిడ్ సంక్షోభ సమయాన్ని పోటీ పరీక్షార్థులు తమ దీర్ఘకాల స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు వినియోగించుకోవాలి. అలా చేస్తే నేటి నిరాశను జయించి రేపటి విజేతగా నిలవొచ్చు!
ఎంపికైతే చాలు.. ఉచితంగా బీటెక్ విద్య అందిస్తారు. పుస్తకాలు, యూనిఫారం, వసతి, భోజనం అన్నీ పైసా చెల్లించకుండానే లభిస్తాయి. కోర్సు పూర్తయిన తర్వాత జేఎన్యూ, న్యూదిల్లీ ఇంజినీరింగ్ పట్టా చేతికందిస్తుంది.
దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోన్నవాటిలో ముఖ్యమైంది నిర్మాణ రంగం. ఈ విభాగంలో ఎన్నో రకాల వృత్తి నిపుణుల సేవలు అవసరం. ఇందుకు అవసరమైన మానవ వనరులను తయారుచేయడానికి దేశంలో చాలా సంస్థలు వెలిశాయి.
తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్స్ (సీపీజీఈటీ) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
సృజనశీలురు, కళలపై ఆసక్తి ఉన్నవారు చదవదగ్గ కోర్సు ఫైన్ ఆర్ట్స్. వివిధ సంస్థలు ఈ విభాగంలో బ్యాచిలర్ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) పేరున్న సంస్థ.
ఉద్యోగాల మార్కెట్ మందగమనంలో ఉన్న ఈ తరుణంలో కొలువుల సాధనకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సిందే. ఉద్యోగ దరఖాస్తు అనగానే.. చాలామంది రెజ్యూమెను సిద్ధం చేసుకోవడంపైనే దృష్టిపెడుతుంటారు.
ప్రముఖ సంస్థ లోరియల్ ఇండియా.. అమ్మాయిలకు ఉపకార వేతనాలు ప్రకటించింది. సైన్స్ విభాగాల్లో కెరియర్ను తీర్చిదిద్దుకునేవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైతే రూ. రెండున్నర లక్షల మొత్తం అందుకునే అవకాశం.
జీవితంలో విజయం సాధించడానికి మార్కులు మాత్రమే సరిపోవడం లేదు. జీవన నైపుణ్యాలూ కావాలి. వాటిని చిన్నప్పటినుంచే పెంపొందించాల్సిన అవసరముందంటున్నాయి ప్రముఖ సంస్థలు.
కొన్ని వస్తువులు చూడగానే మనసు పారేసుకుంటాం. చూపు తిప్పుకోకుండా ఉండిపోతాం. ఆ రూపాన్ని చూస్తూ మురిసిపోతాం. ఆ వస్తువు అవసరం లేకపోయినప్పటికీ కొనాలనిపిస్తుంది.
ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ల్లో కెరియర్ నిర్మించుకోవాలనుకునేవారికి సదవకాశం. ఫీజులో 60 శాతం వరకూ స్కాలర్షిప్ రూపంలో పొందొచ్చు. ప్రముఖ సంస్థ లెగ్రాండ్ ఈ అవకాశాన్ని కలిగిస్తోంది.
గేమింగ్ పరిశ్రమ సరికొత్త అవకాశాలతో యువతను ‘రా.. రమ్మ’ని పిలుస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం ఆన్లైన్ గేమ్స్తో కాలం గడిపేయకుండా అసలు గేమ్స్ తయారుచేసే సంస్థల్లో ఉండే ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుందాం.
కెరియర్ విషయంలో తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్ గురించి కంగారు. విద్యార్థులకేమో తగినదే ఎంచుకుంటున్నామా లేదా అనే ఆందోళన. ఎన్నో సంస్థలు ఆధునిక సాంకేతికతను ఉపయోగించి దీనిపరంగా తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి.
ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో, ఐఐఎస్సీలో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్టు ఫర్ మాస్టర్స్ (జామ్) ప్రకటన వెలువడింది. ఈ ఏడాది కొత్తగా ఎకనామిక్స్ సబ్జెక్టును చేర్చారు.
బేసిక్ సైన్సెస్పై పట్టు, పరిశోధనల్లో ఆసక్తి ఉన్న యువ కిశోరాలను ప్రోత్సహించడానికి జాతీయ పురస్కారాలు సిద్ధంగా ఉన్నాయి. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఐఐఎస్సీ ఈ పురస్కారాలకు అర్హులను ఎంపిక చేస్తుంది.
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే మరికొన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో...
ఇంటర్బోర్డు ఈ విద్యా సంవత్సరం(2020-21) క్యాలెండర్ను ఖరారు చేసింది. వార్షిక పరీక్షలు 2021 మార్చి 24నుంచి ...
రుణం కావాల్సి వస్తుంది. మన నుంచి కొన్ని వివరాలను తీసుకుని, భవిష్యత్లో ఆ అప్పు తిరిగి చెల్లించగలుగుతామో లేదో తేల్చుకుంటారు. క్రెడిట్ కార్డువిషయంలోనూ అంతే. ఒక్కోసారి బ్యాంకుల నుంచే రుణానికి అర్హులమంటూ పిలుపు వస్తుంటుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) 171 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. వీటిలో గ్రూప్ ఎ, గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో వివిధ హోదాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
బతుకుబండి ముందుకు కదలడానికైనా.. సెన్సెక్స్ దూసుకు పోవడానికైనా ఆర్థికాంశాలే కీలకం. ఉత్పత్తి, సరఫరా, వినియోగం, మిగులు, కొరత, షేర్ మార్కెట్ ... అన్నీ అర్థశాస్త్రం పరిధిలోనివే. మానవ మనుగడకు దిశానిర్దేశం చేసే శక్తి దీనికుంది.
కాలం వేగంగా మారిపోతోంది. నిన్న కొత్తగా అనిపించినవి రేపటికి పాతవవుతున్నాయి. అంతకుమించి మెరుగైనవి వెంటనే మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. మరి ఉద్యోగాలు? అవీ మారిపోతున్నాయి. ఇప్పుడున్న ఉద్యోగాలు ఏడాది లేదా అయిదేళ్ల తరువాత ఇప్పటిలా ఉండకపోవచ్చు. పదేళ్లకు అసలే కనుమరుగై పోవచ్చు.
సాంకేతిక విభాగాల్లో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలూ దూసుకుపోతున్నారు. ప్రతిభావంతులైన ఈ అమ్మాయిలను ఎన్నో సంస్థలు ఉపకార వేతనాల రూపంలో ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా రెండు ప్రముఖ సంస్థలు- డీఆర్డీఓ, అడోబ్ వీరికి స్కాలర్షిప్లను ప్రకటించాయి.
తెలుగు రాష్ట్రాల్లో మేనేజ్మెంట్ కోర్సులందించే విద్యాసంస్థల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ (ఐపీఈ) ఒకటి. నాణ్యమైన మేనేజ్మెంట్ విద్య అందించే లక్ష్యంతో లాభాపేక్ష లేని సంస్థగా దీన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు.
ఉద్యోగ వేట అనగానే.. దరఖాస్తు ప్రక్రియ, ఎన్నో దశల ఎంపికలు గుర్తొస్తుంటాయి. వీటికి తోడు విపరీతమైన పోటీ. వెరసి ఉద్యోగార్థి ఒత్తిడికి కారణమవుతుంటాయి. ఈ ఒత్తిడి మితిమీరితే ఉద్యోగ సాధనలో వెనుకబడే ప్రమాదం ఉంటుందని నిపుణుల మాట. మరి దీన్ని అధిగమించాలంటే? ఉద్యోగన్వేషణను కొంచెం ఆసక్తిగా, ఆటగా మలచుకోవాలని సూచిస్తున్నారు!
బంగారం ఎక్కడ దొరుకుతుంది? విలువైన నిక్షేపాల కోసం ఏ ప్రాంతంలో అన్వేషించవచ్చు? సముద్రంలో చేపలవేట ఎక్కడ బాగుంటుంది? భూకంపాలను ముందుగానే పసిగట్టడం ఎలా? డైనోసార్లు ఎందుకు అంతరించిపోయాయి?...
కోర్సులైనా, వాటితో సంబంధమున్న ఉద్యోగాలైనా.. ఒక్కో ఏడాది ఒక్కోదానికి డిమాండ్ ఉంటుంది. కొన్ని కొన్నేళ్లపాటు హవా సాగిస్తాయి. వాటిని బట్టి చాలామంది విద్యార్థులూ, ఉద్యోగార్థులూ వాటిపై మొగ్గు చూపిస్తుంటారు.
కొవిడ్ కారణంగా పోటీపరీక్షల ఆఫ్లైన్ శిక్షణ తరగతులు జరగటం లేదు. అవసరమైన విస్తృత సమాచారాన్ని పొందేందుకు అభ్యర్థులు గ్రంథాలయాలపై ఆధారపడటం తగ్గింది. గూగుల్లో అన్వేషించటం పెరిగింది.
కొవిడ్-19 వైరస్ విజృంభణ మూలంగా మానవాళికి ఎన్నో నష్టాలు ఏర్పడ్డాయి. మరో కోణంలో చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం స్థాయి తగ్గి; పరిశ్రమల వ్యర్థాలతో నిండిపోతున్న నదులూ శుభ్రపడ్డాయి.
ప్రవేశపరీక్షలూ, పోటీపరీక్షల తేదీలూ నెమ్మదిగా వెలువడుతున్నాయి. విద్యార్థులూ, అభ్యర్థులూ లాక్డౌన్ అనిశ్చితి నుంచి తేరుకుంటున్న సమయమిది. ఇప్పటివరకూ పరీక్షల ప్రిపరేషన్ పూర్తిగా ఆపేసినవారు కొందరైతే, ఎంతో కొంత కొనసాగిస్తున్నవారు ఇంకొందరు.
వాయిదాపడిన గ్రూపు-1, గెజిటెడ్, నాన్-గెజిటెడ్ ఉద్యోగ నియామక ప్రధాన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూపు-1 ప్రధాన పరీక్షలు నవంబరు 2...
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ).. సీఏ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.