ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు మే 3 నుంచి 8వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్ఎస్సీ బోర్డు) సంచాలకులు సత్యనారాయణరెడ్డి కాలపట్టికను ఖరారు చేశారు. ఈసారి పరీక్ష విధానాన్ని మార్చినందున ప్రశ్నపత్రాలను కొత్తగా రూపొందించి పాఠశాలలకు పంపించనున్నారు.
మే 3నుంచి పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు
ప్రత్యేక కథనాలు
- గణితశాస్త్రం ప్రిపరేషన్ ప్లాన్
- ప్రణాళిక పాటిస్తే10/10
- డమ్మీ పరీక్షలే అని.. డుమ్మా కొడితే!
- కోరుకున్న మార్కులు తెలివిగా.. తేలికగా..!
- గజగజ మాయం మార్కులు ఖాయం
- ఓడించేయ్... ఒత్తిడిని!
- చదివితే చాలదు.. చక్కగా రాయాలి!